చంద్రబాబు అనేక మందిని ముంచి ఈ స్థాయికి వచ్చాడు..ఎంపీ గోరంట్ల మాధవ్ కామెంట్స్

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కామెంట్స్.చంద్రబాబు అనేక మందిని ముంచి ఈ స్థాయికి వచ్చాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అంతే న్యాయవ్యవస్థ మీద నీతి బాహ్యంగా మాట్లాడుతున్నారు.

 Chandrababu Came To This Level After Drowning Many People Mp Gorantla Madhav Com-TeluguStop.com

ఒక ట్రైల్ జరిపినట్టు వాదనలు చేసినా బెయిల్ రాలేదు చంద్రబాబుపై ఉన్న అన్ని కేసులు ఒకేసారి ట్రైల్ జరగాలి.ఆయన జీవితాంతం జైల్లో ఉండటం ఖాయం ఆరోజు బకాసురుడు చనిపోతే దేవతలు సంబరాలు చేసుకున్నారు ఈ రోజు చంద్రబాబు జైలుకు వెళితే ప్రజలు సంతోషంగా ఉన్నారు చంద్రబాబు జైలుకు వెళితే జనం చనిపోతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు మరి టిడిపి నేతలు ఎందుకు చనిపోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube