కోడెల మరణానికి చంద్రబాబే కారణం...అంబటి రాంబాబు

చంద్రబాబు సభకు యాభై అరవై వేల మంది వచ్చారని ప్రచారం చేస్తున్నారు.నిన్నటి చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ షో.

తెలుగుదేశానికి చెందిన ఐదారుగురు అభ్యర్థులు పోగేస్తే నాలుగైదు వేల మంది వచ్చారు.చంద్రబాబు విఠలాచార్య, రాజమౌళి దర్శకుల నుండి నేర్చుకున్నట్లున్నారు.

Chandrababe Is The Reason For The Death Of The Kodela ...Ambati Rambabu ,Kodela

చంద్రబాబు సభ జనంలేక వెలవెల పోయింది జనం రాని చంద్రబాబు లోకేష్ లు రాజకీయాలకు అనర్హులు ఎవడి బడితే వాడి చంక నాకే రాజకీయ సైకో చంద్రబాబే.కోడెల మరణానికి చంద్రబాబే కారణం.

వాల్ చేసి చెబుతున్నాను.కోడెల కుటుంబానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అంబోతులకు ఆవులను పంపిణీ చేయడమే చంద్రబాబు రాజకీయంగా చేసింది నేను నీతిమంతుడినని గుండెల మీద చేయి వేసుకొని చెప్తాను.

Advertisement

చంద్రబాబుకు, ఆయన తమ్ముడికి మధ్య ఉన్నదే చిదంబర రహస్యం.చంద్రబాబు చేతగాని తనం వల్లనే పోలవరం జాప్యం అయింది.

పవన్ కళ్యాణ్ నువిమర్మిస్తే చంద్రబాబే ఎందుకు స్పందిస్తున్నాడు.పవన్ కళ్యాణ్ బిజెపితో పొత్తులో ఉన్నాడు.

పవన్ అన్నా చంద్రబాబే మాట్లాడుతున్నాడంటే వాళ్ళిద్దరి మధ్య బంఢారం బయటపడింది.ఈ ధర్మ యుద్ధంలో జగన్ దే విజయం.

ఆయిలీ హెయిర్‌ను సుల‌భంగా నివారించే న్యాచుర‌ల్ షాంపూ మీకోసం!
Advertisement

తాజా వార్తలు