రైతులకు కేంద్రం శుభవార్త అందించింది.ఖరీఫ్ సీజన్ లో పండిన పంటలకు మద్ధతు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది.
అదేవిధంగా పెసర్లపై 10.4 శాతం మద్దతు ధర పెంచింది.వరికి కనీస మద్దతు ధర 7 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.పెంచిన ధరల పెంపుతో వరి క్వింటాల్ ధర రూ.2,183 కు చేరగా పెసలు క్వింటాల్ ధర రూ.8,558 కు చేరింది.