ఏపీలో మరో కొత్త జాతీయ రహదారికి కేంద్రం ఆమోదం తెలిపింది, విజయవాడ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు కడప మీదుగా ఒక కొత్త జాతీయ రహదారిని ఏర్పాటు చేయాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు, ఏపీ సీఎం అభ్యర్థుల మేరకు దానిని పరిశీలించి కేంద్ర మంత్రి నితిన్ గట్కరి ఆమోదం తెలిపినట్టు దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ట్విట్టర్ వేదిక తెలిపారు.
తాజా వార్తలు