పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ప్రకటన

Center Announcement On Polavaram Project

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు.

 Center Announcement On Polavaram Project-TeluguStop.com

మార్చి 2024 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి తెలిపారు.జూన్ 2024 కల్లా డిస్ట్రిబ్యూటరీ నెట్ వర్క్ పూర్తి చేయాలన్నారు.

గోదావరి వరదల కారణంగానే ప్రాజెక్ట్ నిర్మాణం కాస్త ఆలస్యం అవుతుందని వెల్లడించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube