ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రశ్నించడంపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case )లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue court )లో విచారణ జరిగింది.ఈ క్రమంలో సీబీఐ( CBI ) సమాధానం తమకు అందలేదని కవిత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

 Cbis Questioning Of Mlc Kavitha Adjourned In Rouse Avenue Court  ,delhi Liquor S-TeluguStop.com

అటు శనివారమే కవితను ప్రశ్నించినట్లు సీబీఐ న్యాయస్థానానికి తెలిపింది.

కవితను ప్రశ్నించే అంశంపై ఎటువంటి రిప్లై ఫైల్ చేయడం లేదని సీబీఐ కోర్టుకు వెల్లడించింది.ఈ నేపథ్యంలో భవిష్యత్తులో జరిగే విచారణకు ముందస్తుగా అనుమతి తీసుకోవాలని జడ్జి ఆదేశాలు జారీ చేశారు.ఈ క్రమంలోనే సీబీఐ రిప్లై ఇవ్వకపోవడంపై వాదనలు వినిపిస్తామని కవిత ( MLC Kavitha )తరపు న్యాయవాది కోర్టును కోరగా తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube