వైఎస్ భాస్కర్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ నేపథ్యంలోనే పలువురికి అధికారులు నోటీసులు అందించారు.

 Cbi Notices To Ys Bhaskar Reddy Once Again-TeluguStop.com

విచారణలో భాగంగా వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు అందజేశారని తెలుస్తోంది.ఈ మేరకు ఈనెల 12న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

అయితే ఈ కేసులోనే ఇటీవలే కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube