కాగజ్ నగర్ లో రూ.కోటి నగదు పట్టివేత

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ లో సుమారు రూ.కోటి నగదును పోలీసులు పట్టుకున్నారు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సోదాలలో భాగంగా పెద్ద ఎత్తున నగదును పోలీసులు పట్టుకున్నారు.

అయితే ఈ నగదు తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు చెందినదిగా సమాచారం.కానీ సరైన పత్రాలు లేకపోవడంతో పాటు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు.

పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు