దాడులతో నా ప్రయాణాన్ని ఆపలేరు..: సీఎం జగన్

కృష్ణా జిల్లాలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర( Memantha Siddham Bus Yatra ) కొనసాగుతున్న సంగతి తెలిసిందే.దాడి తరువాత పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

 Can't Stop My Journey With Attacks..: Cm Jagan  , Memantha Siddham Bus Yatra  ,-TeluguStop.com

ప్రజల ఆశీర్వాదంతో తనకు ప్రాణాపాయం తప్పిందని సీఎం జగన్( CM Jagan ) తెలిపారు.ఇటువంటి దాడులతో తన ప్రయాణాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.

ఈ క్రమంలోనే ధైర్యంతో ముందడుగు వేద్దామన్న సీఎం జగన్ ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.అయితే దాడి జరిగిన నేపథ్యంలో నిన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సీఎం జగన్ తాత్కాళిక విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఇవాళ మళ్లీ బస్సు యాత్ర ప్రారంభించిన సీఎం జగన్ పర్యటనను కొనసాగిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube