గవర్నర్ తమిళిసై ప్రసంగంపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం

తెలంగాణ గవర్నర్ తమిళిసై ప్రసంగంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ఈ మేరకు గవర్నర్ పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేస్తామని మంత్రి తలసాని తెలిపారు.

 Brs Leaders Angry Over Governor Tamilisai's Speech-TeluguStop.com

గవర్నర్ తన పదవిని దిగజార్చే విధంగా మాట్లాడారన్నారు.కొంతమందికి తను ఇష్టం లేదని మాట్లాడటం సరికాదని వెల్లడించారు.

విమర్శలు చేయొచ్చు కానీ రాజకీయాలపై కామెంట్స్ చేయడం సరికాదని మంత్రి తలసాని స్పష్టం చేశారు.

మరోవైపు గవర్నర్ మాటల్లో వాస్తవం లేదని ఎంపీ కేకే అన్నారు.

రాజ్యాంగాన్ని గౌరవించకపోవడం అంటూ ఏమీ లేదని తెలిపారు.గవర్నర్ తమిళిసై తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని ఎంపీ కేకే వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube