60 ఏళ్ల గోసను బీఆర్ఎస్ పదేళ్లలో మాయం చేసింది..: కేటీఆర్

తెలంగాణభవన్ లో బీఆర్ఎస్ స్వేదపత్రంను విడుదల చేసింది.ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

 Brs Destroyed 60-year-old Gosa In Ten Years..: Ktr-TeluguStop.com

60 ఏళ్ల గోసను బీఆర్ఎస్ తన పదేళ్ల పాలనా కాలంలో మాయం చేసి చూపించిందని కేటీఆర్ తెలిపారు.రాష్ట్రంలో సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు.

రెండో ప్రాధాన్యత విద్యుత్ రంగానికి ఇచ్చామన్న కేటీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంట్ అందించామని తెలిపారు.మూడో ప్రాధాన్యత వ్యవసాయ రంగానికి ఇచ్చామని తెలిపారు.

ఇందులో భాగంగా రైతున్నలకు రైతుబీమా, రుణమాఫీ అందించామన్నారు.వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి బయటపడేయాలని గతంలో బీఆర్ఎస్ సర్కార్ కృషి చేసిందన్నారు.

ఇక నాలుగో ప్రాధాన్యత తాగునీటికి ఇచ్చామన్న కేటీఆర్ ఐదో ప్రాధాన్యత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి ఇచ్చామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube