మధ్యప్రదేశ్లో విషాద ఘటన చోటు చేసుకుంది.రెండు ఎయిర్ క్రాప్ట్ విమానాలు ఒక్కసారిగా కుప్పకూలాయి.
మొరెనా సమీపంలో సుఖోయ్-30, మిరాజ్ విమానాలు కూలినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.