బ్రేకింగ్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డుప్రమాదం.. విద్యార్థులకు గాయాలు

Breaking: Road Accident In Rajanna Sirisilla District. Students Injured

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.ఎల్లారెడ్డిపేటలో స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

 Breaking: Road Accident In Rajanna Sirisilla District. Students Injured-TeluguStop.com

ఈ ఘటనలో సుమారు 20 మంది విద్యార్థులకు గాయాలు అయినట్లు తెలుస్తోంది.వెంటనే గమనించిన స్థానికులు బాధిత విద్యార్థులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

స్కూల్ బస్సు ఘటన తెలుసుకున్న కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.విద్యార్థుల పరిస్థితిపై ఆరా తీశారు.

అనంతరం గాయపడ్డ చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube