కృష్ణానదిలో కనకదుర్గమ్మ నదీ విహారానికి బ్రేక్

విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి, అమ్మవార్ల నదీ విహారానికి బ్రేక్ పడింది.దేవీ శరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కృష్ణమ్మ ఒడిలో నదీ విహారం, తెప్పోత్సవం నిర్వహిస్తుంటారు.

 Break For Kanakadurgamma River Cruise In Krishna River-TeluguStop.com

తాజాగా కృష్ణానదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో అధికారులు అనుమతి నిరాకరించారు.ఎగువను ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతోంది.

దీంతో నదీ విహారానికి సాధ్యపడదని జిల్లా కలెక్టర్ కు జల వనరుల శాఖ నివేదిక అందించింది.ఈ క్రమంలో నది ఒడ్డున శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube