కాకినాడ జిల్లా గోదావరిలో గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యం

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోకులంకలో విషాద ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.నిన్న గోదావరిలో గల్లంతైన నలుగురిలో ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి.

 Bodies Of Two Missing Persons Found In Godavari Of Kakinada District-TeluguStop.com

తణుకుకు చెందిన నలుగురు యువకులు గోదావరిలో దిగి గల్లంతైన సంగతి తెలిసిందే.మృతులు ఫణీంద్ర, బాలాజీగా పోలీసులు గుర్తించారు.

మరో ఇద్దరి కోసం గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.తణుకుకు చెందిన ఎనిమిది మంది విహారయాత్ర నిమిత్తం యానం వెళ్లి గోదావరిలో గల్లంతయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube