తెలంగాణలో ఉద్యోగుల సమస్యలపై బండి సంజయ్ కామెంట్స్

తెలంగాణలో ఉద్యోగుల సమస్యలు పెరిగిపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు.

 Bandi Sanjay Comments On Employee Issues In Telangana-TeluguStop.com

రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఏ సమస్య పరిష్కారం కావడం లేదని బండి సంజయ్ అన్నారు.పీఆర్సీ ఏర్పాటు చేసి జులై 1 నుంచి పెరిగిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

హామీల అమలు కోసం బీజేపీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube