తెలంగాణలో ఉద్యోగుల సమస్యలపై బండి సంజయ్ కామెంట్స్

తెలంగాణలో ఉద్యోగుల సమస్యలు పెరిగిపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు.రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఏ సమస్య పరిష్కారం కావడం లేదని బండి సంజయ్ అన్నారు.

పీఆర్సీ ఏర్పాటు చేసి జులై 1 నుంచి పెరిగిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

హామీల అమలు కోసం బీజేపీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు.

స్మగ్లింగ్ చేస్తూ బుక్కైన పాకిస్థానీ ఎయిర్ హోస్టెస్.. ఎక్కడ ఏం దాచిందో చూస్తే..