టెన్త్ ఫలితాలపై జగన్ మోహన్ రెడ్డి ఏమి చెబుతారు.పిల్లల భవిష్యత్త్ ను సర్వనాశనం చేశారు.
నాడు-నేడు కూడా దోపిడి చేశారు.బెండపూడి విద్యార్థిని కూడా టెన్త్ ఫైయిల్ అయింది.
బొత్స్య ఏ శాఖ మంత్రి అయినా,ఆ శాఖను భ్రష్ట పట్టిస్తాడు.టీచర్లను మద్యం షాపుల వద్ద కాపలా పెడతాడు.
టెన్త్ పరీక్ష పేపర్ల రీ వ్యాలేషన్ ప్రీగా చేయండి.భూతుల నానిగాడు జూమ్ లోకి ఎంటర్ అయ్యాడు.
ఎనిమిదో తరగతి పాస్ అవ్వని సన్నాసి నాని.







