ఫెస్టివల్ వీక్ అంటూ పద్దతిగా తయారైన అషురెడ్డి.. అక్కడికి వెళుతున్నావా అంటూ నెటిజన్స్ ట్రోల్స్?

సోషల్ మీడియా స్టార్, బుల్లితెర ఆర్టిస్ట్ అషురెడ్డి గురించి చెప్పుకుంటూపోతే చాలానే ఉంటుందని చెప్పవచ్చు.ఎందుకంటే ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ లో అంతగా చెలరేగుతుంది కాబట్టి.

 Ashu Reddy Viral Pic In Traditional Saree Look Details, Ashureddy, Festival Week-TeluguStop.com

ఎప్పుడైతే డబ్స్మాష్ వీడియోలతో అందరి దృష్టిలో పడిందో ఇక అప్పటినుంచి ఇప్పటివరకు తనకు అడ్డు చెప్పే వాళ్ళు లేరు.తను ఏం చేసినా అదే రైట్ అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటుంది.

అషు రెడ్డి మొదట తన కెరీర్ ను సోషల్ మీడియాలో ప్రారంభించింది.అందులో వీడియోస్ చేస్తూ సోషల్ మీడియా ప్రియులను ఆకట్టుకుంది.అలా మంచి ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది.దీంతో ఆమెకు వెంటనే వెండితెరపై సైడ్ ఆర్టిస్ట్ గా అవకాశం కూడా వచ్చింది.

కానీ ఒక్క సినిమాతోనే కెరీర్ ముగిసింది.ఆ తర్వాత బిగ్బాస్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

ఇక ఈ షో తర్వాత ఎంతలా రచ్చ చేసిందో చూసాం.బిగ్బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో తిరుగుతూ అందరి దృష్టిలో పడి అప్పటినుంచి నెగిటివిటీని మోసుకుంది.

అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వీరాభిమాని అంటూ ప్రైవేట్ పార్టీలో ఆయన పేరు టాటూ గా కొట్టించుకొని మరింత రెచ్చిపోయింది.అలా రెచ్చిపోతూనే బుల్లితెరపై యాంకర్ గా అడుగుపెట్టింది.

కామెడీ షోలో లేడీ కమెడియన్ గా చేసింది.

కానీ బుల్లితెరపై కూడా ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది.ఇక సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.ఎంతలా అంటే ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ షేర్ చేయకుండా ఉండదని చెప్పాలి.

ఎక్కువగా ఇంట్లో కంటే నెట్టింట్లో గడిపేస్తుంది అషు.తన క్లీవేజ్ షోలతో బాగా రచ్చ చేస్తుంది.ఇక ఈమెకు సోషల్ మీడియాలో మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంది.

అంతేకాకుండా రాంగోపాల్ వర్మతో రెండు సార్లు బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొనే సంగతి తెలిసిందే.

ఇక రెండోసారి అయిన ఇంటర్వ్యూలో మాత్రం బాగా తెగించేసింది అషు. ఎంతలా అంటే ఏకంగా వర్మ తన కాళ్లు నాకిన కూడా పట్టించుకోనంతగా.

ఇక ఆ ఇంటర్వ్యూ చూసి తనపై చాలామంది నెగటివ్ కామెంట్లు చేశారు.దారుణంగా తిట్టి పోశారు.

కానీ అవేవీ పట్టించుకోకుండా ఆమె తన లైఫ్ ను బాగా చిల్ చేస్తూ గడుపుతుంది.తాను వేసుకునే బట్టలు చూస్తే బాగా చిరాకు తెప్పించే విధంగా ఉంటాయి.పొట్టి పొట్టి డ్రెస్సులు ధరిస్తూ తన అందాలను బయటపడేలా చేస్తుంది.ఇక అప్పుడప్పుడు ట్రెడిషనల్ లో కూడా కనిపిస్తూ అందరికీ షాక్ ఇస్తుంది.

అయితే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ట్రెడిషనల్ ఫోటో పంచుకుంది.ఫెస్టివల్ వీక్ అంటూ చీర కట్టుకొని ఫోటో షేర్ చేసింది.

తను ట్రెడిషనల్ లో కనిపించినప్పటికీ కూడా నెటిజన్స్ మాత్రం ఆమెపై ట్రోల్స్ చేయకుండా ఉండటం లేదు.ఓ నెటిజన్ మాత్రం.

రాంగోపాల్ వర్మ దగ్గరికి వెళ్తున్నావా అంటూ దారుణంగా ట్రోల్ చేశారు.ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube