సమ్మెకు ముందే ఉద్యోగులు విధులకు హాజరు కావద్దని చెప్పడం దారుణం.. APSFL చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి

విజయవాడ: APSFL చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.సమ్మెకు ముందే ఉద్యోగులు విధులకు హాజరు కావద్దని చెప్పడం దారుణం.రేపు తలపెట్టిన చలో విజయవాడ విరమించుకోవాలి.మెజార్టీ ఉద్యోగులు సమ్మెకు విముఖత.

 Apsfl Chairman Goutham Reddy Comments On Ap Govt Employees Chalo Vijayawada-TeluguStop.com

యూనియన్లు పని చేయొద్దని చెపుతున్నా అందరికీ జీతాలు పడ్డాయి.చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం.రాష్ట్రంలో ఏ ఒక్క ఉద్యోగికి జీతం తగ్గలేదు.సమ్మె అప్రజాశ్వామికం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube