PCC Chief YS Sharmila : ఏపీ ప్రజల హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి..: పీసీసీ చీఫ్ షర్మిల

ఏపీ సీఎం జగన్,( CM Jagan ) ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబుకు( Chandrababu ) రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( PCC Chief YS Sharmila ) లేఖ రాశారు.ప్రత్యేక హోదా సహా విభజన హామీలతో పాటు పదేళ్లలో బీజేపీ చేసిన మోసాలపై చర్చించాలని ఆమె లేఖలో పేర్కొన్నారు.

 Ap Peoples Rights Resolution Should Be Introduced Pcc Chief Sharmila-TeluguStop.com

హామీలు అమలు చేసేందుకు ఏపీ ప్రజల హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలని తెలిపారు.ఈ క్రమంలోనే ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలని వెల్లడించారు.మరోవైపు వైఎస్ షర్మిల ఇవాళ్టి నుంచి జిల్లాల పర్యటనకు( Districts Tour ) వెళ్లనున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube