రేపు ఏపీ జేఏసీ అమరావతి కార్యవర్గం ఎన్నికలు

ఏపీ జేఏసీ అమరావతి కార్యవర్గం ఎన్నికలు జరగనున్నాయని ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు తెలిపారు.ఈనెల 5న కర్నూలులో జేఏసీ అమరావతి మహా సభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

 Ap Jac Amaravati Executive Committee Election Tomorrow-TeluguStop.com

జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని బొప్పరాజు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాది నుంచి సహకారం అందిస్తున్నాం కానీ ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదని ఆరోపించారు.

ఈ మేరకు అందరితో చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube