ఏపీ ఉద్యోగుల సంఘం జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు కామెంట్స్

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఫిట్ మెంట్ తగ్గించిన దాఖలాలు లేవని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

కొందరు నాయకులు ఉద్యోగులను పలుచన చేసేలా మాడ్లాడుతున్నారని మండిపడ్డారు.

ప్రజల్లో తమను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.ఫిబ్రవరి 5 కల్లా తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని బొప్పరాజు స్పష్టం చేశారు.

పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?

తాజా వార్తలు