ఎన్నికలపై ఏపీ డిప్యూటీ సీఎం రాజన్నదొర కీలక వ్యాఖ్యలు చేశారు.ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చని చెప్పారు.
అయితే ఎన్నికలు రేపు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.జగన్ ను మళ్లీ సీఎంను చేయాలన్న ఆలోచనతో పని చేస్తున్నామని డిప్యూటీ సీఎం రాజన్నదొర వెల్లడించారు.
ఏపీలో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.







