టీడీపీ స్థానాలపై ఏపీ సీఎం జగన్ ఫోకస్..!

ఏపీలో త్వరలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికార వైసీపీ ఇప్పటినుంచే గెలుపు కోసం తీవ్ర కసరత్తు చేస్తోంది.ఇందులో భాగంగా రాష్ట్రంలోని టీడీపీ స్థానాలపై వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ దృష్టి సారించారు.

 Ap Cm Jagan's Focus On Tdp Seats..!-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇవాళ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు.ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.

కాగా 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ స్థానంలో టీడీపీనే విజయం సాధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube