బుల్లితెర, వెండితెర అభిమానులనే కాదు సోషల్ మీడియా నెటిజన్లను కూడా ఎప్పటికప్పుడు అలరిస్తుంటుంది అనసూయ.నిత్యం హాట్ ఫోటో షూట్స్.
వీడియోస్ చేస్తూ మీడియా లో వైరల్ అవ్వడం అమ్మడికి వెన్నెతో పెట్టిన విద్య.కేవలం ఇవి మాత్రమే కాదు అప్పుడప్పుడు వివాదాస్పద కామెంట్స్ కూడా చేస్తూ మీడియాలో హైలైట్ అవుతుంటుంది.
తాజాగా ఈ భామ మాయా పేటిక సినిమా వేడుక లో నేను అన్నా అని పిలిస్తే ఫీల్ అవుతారు అంటూ అనడం ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.
అనసూయతో ఇదివరకు థాంక్యూ బ్రదర్ అనే సినిమా చేసిన నిర్మాతలు.
తాజాగా మాయాపేటిక అనే సినిమా చేసారు.ఈ మూవీ ఫస్ట్ లుక్ను అనసూయ చేతుల మీద లాంచ్ చేయించారు.
ఈ ఈవెంట్లో అనసూయ సందడి చేసింది.అనసూయ మాట్లాడుతూ సినిమాను పొగిడేసింది.
నన్ను అందరూ సెల్ఫీష్ అని అంటారు.సినిమాలో నేను లేకపోయినా కూడా సినిమా బాగుందని చెబుతున్నాను అంటే అర్థం చేసుకోండి అంటూ సినిమాను పొగిడేసింది.
అలాగే నేను థాంక్యూ బ్రదర్ అంటే ఫీల్ అవుతారు.గతంలో ఈ సినిమా కు చేసిన నిర్మాతలు ఇప్పుడు మాయా పేటిక అనే సినిమా చేసారు.
ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుతున్నాని తెలిపింది.మొత్తం మీద అనసూయ రావడం తో సినిమా కు మంచి బజ్ ఏర్పడింది.