నిజాయితీ చూపిన ఆర్టీసి డ్రైవర్

రాజన్న సిరిసిల్ల జిల్లా: కామారెడ్డి నుండి కరీంనగర్ ఆర్టీసి బస్సు( Karimnagar RTC Bus ) లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికుడు లగేజ్ మర్చిపోవడం జరిగింది.అందులో డబ్బులు,బంగారం, విలువైన వస్తువులు కూడా వున్నాయి.

 An Honest Rtc Driver In , Karimnagar Rtc Bus, Gollapalli Raja , Honest , Kamar-TeluguStop.com

విధులు నిర్వహిస్తున్న ఆ బస్సు డ్రైవర్ తన నిజాయితీ నీ చాటి ఆ లగేజి నీ విలువైన వస్తువులను ఎవరిది ఏంటిది అని తెలుసుకొని వాటిని ప్రయాణికుడి కి దగ్గరికి చేర్చడం జరిగింది.

ఆర్టిసి డ్రైవర్ గొల్లపల్లి రాజు( Gollapalli raja ) చూపించిన నిజాయితీ నీ మానవతా దృక్పథం చాటిన డ్రైవర్ నీ అభినందిస్తూ కంచర్ల రవి గౌడ్ పాత బస్టాండ్ లో వారిని సన్మానించి అభినందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆర్టీసి సిబ్బంది తన తోటి డ్రైవర్స్ కూడా అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బస్టాండ్ కంట్రోలర్ రాజయ్య, కార్గో లాజిస్టిక్స్ డి ఎం ఈ శేఖర్, కండక్టర్ రమేష్, ఆర్టీసీ సిబ్బంది పరమేష్, అజయ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube