రెబల్ స్టార్ ప్రభాస్ సుమారు పది సంవత్సరాల తర్వాత తన సొంతూరు మొగల్తూరుకు వెళ్తున్నారు.ఈనెల 28న ఆయన పెదనాన్న కృష్ణంరాజు సంస్మరణ సభను అక్కడ ఏర్పాటు చేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రభాస్ హాజరు అవుతున్నట్టు సమాచారం.ఈనెల 11న అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతిచెందిన విషయం తెలిసిందే.