ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రెండో రోజు కస్టడీకి నిందితులు

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులను పోలీసులు రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు.ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, సోమయాజులు, నందకుమార్ లను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.

 Accused In Custody For Second Day In Mla Purchase Case-TeluguStop.com

వారిని నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కు తరలించారు.ఎఫ్ఎస్ఎల్ లో నిందితులకు వాయిస్ పరిశీలన పరీక్షలు నిర్వహించారు.

ఎమ్మెల్యేల బేరసారాల్లో బయటపడ్డ ఆడియో, వీడియోలోని వాయిస్ తో అధికారులు పోల్చి చూడనున్నారు.కాగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక కీలకం కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube