ఘట్‎కేసర్‎లో ఫొటోస్ మార్ఫింగ్ కేసులో నిందితులు అరెస్ట్

మేడ్చల్ జిల్లా ఘట్‎కేసర్‎ ఫోటోస్ మార్ఫింగ్ కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీబీఐటీ కాలేజీ విద్యార్థినీల డీపీలను మార్ఫింగ్ చేసి వేధింపులకు గురి చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం వారిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు.

మార్ఫింగ్ ఫొటోలు చూపించి నిందితులు బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.అదేవిధంగా సైబర్ సెప్టీపై మహిళలకు అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.

పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు