రాజకీయ దురుద్దేశంతోనే కవితపై ఆరోపణలు..!?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.జాతీయ నాయకత్వాలకు వెళ్తున్న కేసీఆర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే మోదీ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

 Accusations Against Kavitha With Political Malice..!?-TeluguStop.com

రాజకీయ దురుద్దేశంతోనే కవితపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు.అక్రమ కేసులు, అణచివేతలతో కేసీఆర్ ను ఏమీ చేయలేరని తెలిపారు.

నియంతల రాజ్యాలు ఎక్కువ కాలం సాగినట్లు చరిత్రలో లేదని చెప్పారు.రాబోయే రోజుల్లో బీజేపీ అసలు రూపాన్ని బట్ట బయలు చేస్తామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube