నల్గొండ జిల్లా మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

నల్గొండ జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు చేస్తున్నారు.ఈ మేరకు మర్రిగూడ తహశీల్దార్ మహేందర్ రెడ్డి ఇంటిలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

 Acb Raids In Marriguda Tehsildar Office Of Nalgonda District-TeluguStop.com

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారని తెలుస్తోంది.ఎల్బీనగర్ హస్తినాపూర్ లోని మహేందర్ రెడ్డి నివాసంలో నిర్వహించిన ఈ దాడులలో భాగంగా భారీగా నగదు, బంగారం లభ్యమైందని సమాచారం.

మరోవైపు మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయంతో పాటు మహేందర్ రెడ్డి బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.కాగా రెండు నెలల క్రితమే రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు నుంచి మర్రిగూడకు బదిలీ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube