కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ పోలీస్‎స్టేషన్‎లో ఏసీబీ దాడులు

కృష్ణా జిల్లా ఏసీబీ వలకు అవినీతి తిమింగలం చిక్కింది.ఈ క్రమంలో గుడివాడ రూరల్ పోలీస్‎స్టేషన్‎లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు.రూ.75 వేలు లంచం తీసుకుంటూ సీఐ జయకుమార్ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.కాగా సీఐ జయకుమార్ పై ఇమేజ్ డిజిటల్స్ మేనేజర్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.ఇటీవల జగన్ గుడివాడ పర్యటనలో గో బ్యాక్ జగన్, దళిత ద్రోహి సీఎం స్టిక్కర్లు ఇమేజ్ డిజిటల్స్ ముద్రించిందని సమాచారం.

 Acb Raids In Krishna District Gudivada Rural Police Station-TeluguStop.com

అయితే ఈ కేసులో సీఐ తమను వేధిస్తున్నాడంటూ ఇమేజ్ డిజిటల్స్ వారు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube