ఆర్థిక సాయం కోసం పసి హృదయం ఎదురుచూపు

రాజన్న సిరిసిల్ల జిల్లా :రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ చిన్నారి ఆపరేషన్ కోసం దాతల సాయం కోరుతున్నారు.

వివరాల్లోకి వెళితే బోయినపల్లి మండలం మల్కాపూర్ కు చెందిన బొంగొని ప్రశాంత్ కళ్యాణీలు తమ పెళ్లిరోజు పురస్కరించుకొని కరీంనగర్ లోని ఆలయానికి వెళ్తుండగా కొత్త పెళ్లి వద్ద రోడ్డు ప్రమాదం జరగగా ఈ ప్రమాదంలో ప్రశాంత్ కళ్యాణిల పెద్ద కుమారుడు హిమాన్సు 5 తీవ్రంగా గాయపడ్డాడు హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రిలో చేర్పించగా ఆపరేషన్ కు ఆరు లక్షల రూపాయలు అవసరం అవుతాయని వైద్యులు తెలపడంతో తమది నిరుపేద కుటుంబమని దాతలు ముందుకు వచ్చి తమ చిన్నారి ప్రాణం కాపాడాలని దాతలను వేడుకుంటున్నారు దాతలు ఎవరైనా స్పందించి ఈ నంబర్ 9177018416,8498897919 గూగుల్ పే ద్వారా గాని ఫోన్ పే ద్వారా గాని సహాయం అందించాలని వేడుకుంటున్నారు.

Latest Rajanna Sircilla News