విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం కేసులో కీలక మలుపు

విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఘటన చోటుచేసుకోవడానికి ఉప్పు చేప కారణమని తేలిందని తెలుస్తోంది.

 A Turning Point In The Visakha Fishing Harbor Fire Case-TeluguStop.com

మందులో మంచింగ్ కోసం తెచ్చుకున్న ఉప్పుచేప వేపుతుండగా మంటలు చెలరేగాయని పోలీసులు భావిస్తున్నారు.వలపై నిప్పు రవ్వలు పడటంతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

బోట్లన్నీ పక్కపక్కనే ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని తెలిపారు.ఈ క్రమంలోనే ఇద్దరు వ్యక్తులున్న సీసీ టీవీ ఫుటేజ్ ను పోలీసులు బయటపెట్టారు.

వారిలో ఒకరిని సత్యంగా గుర్తించిన పోలీసులు మరొక వ్యక్తి వాసుపల్లి నానిగా అనుమానిస్తున్నారు.ఇద్దరు మద్యం మత్తులో ఉండటంతో మంటలను గుర్తించలేదని తెలుస్తోంది.

కాగా ఈ కేసులో మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube