గుడివాడ టీడీపీ నేతలపై కేసు నమోదు

కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి.మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావు సహా పలువురిపై కేసు నమోదు అయిందని తెలుస్తోంది.

 A Case Has Been Registered Against Gudivada Tdp Leaders-TeluguStop.com

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో నిన్న టీడీపీ నేతలు సంబురాలు నిర్వహించారు.ఈ క్రమంలో తమ విధులకు ఆటంకం కలిగించారని అసభ్య పదజాలంతో దూషించారని ఎస్సై గౌతమ్ ఫిర్యాదు చేశారు.353, 341, 285, 290, 506, ఆర్/డబ్ల్యూ 34 సెక్షన్ల కింద టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube