దర్శకుడు పూరీ జగన్నాద్ ఇవ్వాళా కమీషనర్ దగ్గర కనపడటం సంచలనం గా మారింది.ఈ విషయాన్ని తెలుసుకున్నమీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోగా పోలీస్ లు లోపలికి అనుమతించలేదు.
చాలా సేపటి తర్వాత బయటకు వచ్చిన పూరీ జగన్నాథ్ ను విలేకరులు ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉదయ్ కుమార్ రెడ్డి తన స్నేహితుడని, ఆయన్ని కలవడం కోసమే స్టేషన్ కు వచ్చానని ఆయన చెప్పడంతో మీడియా వెనుదిరిగింది
.






