వరల్డ్ కప్ నుంచి ఇండియా ఇంటికి వెళ్ళిపోయినట్టే ??

నేడు జరగనున్న భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ కి వరుణుడు అడ్డురాకూడదని అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.పంజాబ్ లోని మొహాలీలో రాత్రి 7:30 గంటల నుంచి మ్యాచ్ జరుగనుండగా, ఈ ప్రాంతంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో అభిమానులు వరుణ పూజలు చేశారు.

ఈ పోరులో తప్పనిసరిగా గెలిస్తేనే ఇండియా సెమీఫైనల్ కు వెళుతుంది.

ఒకవేళ మ్యాచ్ రద్దయి చెరో పాయింట్ ను ప్రకటించిన పక్షంలో మెరుగైన రన్ రేట్ ఉన్న కారణంగా ఆస్ట్రేలియా తదుపరి రౌండుకు వెళ్లిపోతుంది.అప్పుడు ఇండియా కథ ముగిసినట్టే.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు