నల్లగొండ జిల్లా:కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మే నెల 5న తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు.హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన గోల్నాక, బిహెచ్ఈఎల్ ఫ్లైఓవర్లు, ఆరాంఘర్-శంషాబాద్ మధ్య విస్తరించిన హైవేను ప్రారంభించిన అనంతరం నల్గొండ చుట్టూ రూ.516 కోట్లతో నిర్మించనున్న రింగ్ రోడ్డుకు,హైదరాబాద్-విజయవాడ హైవేపై 17 బ్లాక్ స్పాట్స్ మరమ్మతుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.







