ఛలో ట్యాంక్ బండ్ కు భారీగా తరలివెళ్లిన ముస్లింలు

సూర్యాపేట జిల్లా:కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నేడు హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర జరిగే నిరసన కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం నుండి ముస్లిం మైనారిటీల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముస్లింలు భారీగా తరలి వెళ్ళారు.

 Muslims Flock To Chalo Tank Bund In Large Numbers, Muslims , Chalo Tank Bund , W-TeluguStop.com

కేంద్ర ప్రభుత్వం ముస్లింల మీద కక్ష గట్టి వక్ఫ్ బోర్డు సవరణ చట్టం తీసుకు వచ్చిందని ముస్లిం మత పెద్దలు ఆరోపించారు.

తమ పూర్వీకులు దానం చేసిన భూములను లాక్కునే విధంగా నల్ల చట్టం రూపొందించారని,దీనిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube