రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట(Gambhiraopet ) వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ తిరుపతి లను రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య శనివారం మిత్ర బృందం తో కలిసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య, బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామ్ రెడ్డి , జిల్లా కమిటీ ప్రచార కార్యదర్శి బండారి బాల్ రెడ్డి,మిత్ర బృందం బొప్ప నర్సయ్య పటేల్ , రాపెల్లి నరేందర్ , పంబాల దేవరాజు ముదిరాజ్, గాజుల మల్లేశం, కే దేవేందర్ పటేల్ , తోట శంకర్ పటేల్ , భత్తుల భూమేష్ పటేల్ , తదితరులు పాల్గొని వారికి అభినందనలు తెలిపారు.
Latest Rajanna Sircilla News