నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు:ఏడీఏ శాంతినిర్మల

యాదాద్రి భువనగిరి జిల్లా:ఎరువుల,విత్తన దుకాణదారులు రైతులకు నాణ్యమైన విత్తనాలను అందివ్వాలని ఏడీఏ శాంతినిర్మల అన్నారు.శుక్రవారం మోటకొండూరులో ఉన్న పలు విత్తన,ఎరువుల దుకాణాలలో ఆమె ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.

 Ada Shantinirmala Will Take Strict Action If Fake Seeds Are Sold , Ada Shantinir-TeluguStop.com

దుకాణాల్లో నిలవున్న స్టాక్,బిల్లు బుక్ లను పరిశీలించారు.రైతులకు నాణ్యమైన విత్తనాలను అందివ్వాలని,నకిలీ విత్తనాలను అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అనంతరం రైతు వేదికలను గ్రామాల్లో పంటలను పరిశీలించి రైతులకు పలు వ్యవసాయ మెలుకువలు చెబుతూ సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయధికారిణి రమాదేవి,వ్యవసాయ విస్తరణ అధికారిణి సంధ్య,రైతులు పాల్గోన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube