మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు

రుద్రంగి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy)వర్ధంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు.

 Former Chief Minister Ys Rajasekhar Reddy's Death Celebrations, Rajanna Sircilla-TeluguStop.com

అనంతరం నాయకులు మాట్లాడుతూ.ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి (Joint Andhra Pradesh)గా రాష్ట్రనికి రైతులకు ఎన్నో సేవలందించిన గొప్ప మహనీయుడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు.

ఆరోగ్యశ్రీ పథకం ఇందిరమ్మ ఇండ్లు ఉచిత కరెంట్,రైతు రుణమాఫీ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజల కోసం ప్రవేశపెట్టారని అన్నారు.రెండు లక్షల రుణమాఫీ చేసి రేవంత్ రెడ్డి వైఎస్సార్ అడుగు జడల్లో నడిచారని అన్నారు.

వైఎస్సార్ మెచ్చిన నాయకుడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అని అందుకే సురమ్మ ప్రాజెక్టును రైతుల కోసం మన ప్రాంతానికి మంజూరు చెపిచ్చరని అన్నారు.ఈ సందర్భంగా వైఎస్సార్ చేసిన సేవలను కొనియాడారు……

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube