రాజన్న ఆలయ ఉద్యోగుల పదవీవిరమణ

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న ఆలయ ఉద్యోగ వర్గం లో పర్యవేక్షకులుగా అల్లి శంకర్ ,ముఖ్య అర్చకులుగా అప్పాల కరుణాకర్ , స్కావెంజర్ గా జాక్పాల్ విధులు నిర్వర్తిస్తూ ఈరోజు పదవీవిరమణ సందర్భంగా ఆలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలోని ఓపెన్ స్లాబ్ యందు ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో మొదటగా అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.

 Retirement Of Rajanna Temple Employees, Retirement ,rajanna Temple Employees, Ra-TeluguStop.com

తదుపరి ఆలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి కూరగాయల శ్రీనివాస్, ఈ ఈ రాజేష్ ,ఏ ఈ ఓ లు జయకుమారి, శ్రీనివాస్ లు, ఆలయ ఉద్యోగులు పదవీవిరమణ చెందిన ఉద్యోగులకు శాలువతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube