సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా

సూర్యాపేట జిల్లా: మేళ్లచెరువు మండల కేంద్రంలో సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తాహసిల్దార్ ఆఫీస్ ముందు మండల కమిటి అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం నేతలు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

 Dharna Under Cpm, Dharna ,cpm, Cpm Protest, Farmers Loan Waiver, Suryapet Distri-TeluguStop.com

అనంతరం తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వట్టేపు సైదులు, ప్రజా సంఘాల నాయకులు పివెంకటేశ్వర్లు,పి అంజి, బ్రహ్మతేజ, నరసింహారావు, వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube