పాఠశాలల్లో పరిశుభ్రత పాటించాలి:జెడ్పి సీఈఓ

సూర్యాపేట జిల్లా: పాఠశాలలో పరిశుభ్రత పాటించాలని జెడ్పి సీఈఓ అప్పారావు అన్నారు.బుధవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని ఏపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు.

 Cleanliness Should Be Maintained In Schools Zp Ceo, Cleanliness , Schools, Zp Ce-TeluguStop.com

ఈ సందర్భంగా పాఠశాలలో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను చూసుకోవాలని,

మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీళ్ళ ట్యాంకులను ఎప్పటికప్పుడు మూతలు పెట్టుకొని కడిగి శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎండి హాసిం,ఎంఈఓ ధారాసింగ్,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube