స్వచ్ఛదనం - పచ్చదనం పై విద్యార్థులతో ర్యాలీ

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) బోయినిపల్లి మండలంలోని విలాసాగర్ గ్రామం జెడ్పీ హై స్కూల్ విద్యార్థులు సోమవారం స్వచ్ఛదనం – పచ్చదనం( Swachadanam – Pachadanam )పై అవగాహన కల్పించేందుకు ప్రధానోపాధ్యాయులు బొలగం శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.

 Rally With Students On Swachadanam – Pachadanam ,rajanna Sirisilla District-TeluguStop.com

చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధుల నివారణకు పాటుపడాలని,ప్రతి ఒక్కరూ గ్రామంలో చెట్లు నాటి కాలుష్య నివారణ,పచ్చని వాతావరణం కల్పించేందుకు కృషి చేయాలని విద్యార్థులు నినాదాలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube