ప్రమాదాల నివారణ పై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ఎస్సై గణేష్

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆటో యూనియన్ డ్రైవర్ లతో ఎస్సై గణేష్ ప్రమాదాల నివారణకు అవగాహన కల్పించారు.అలాగే మండల ప్యాసింజర్ ఆటో డ్రైవర్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మైదానంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు.

 Ssi Ganesh Who Made Auto Drivers Aware About Accident Prevention , Accident Prev-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్సై గణేష్ మాట్లాడుతూ.ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని, ప్రతి ఆటోకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్, డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై గణేష్, కానిస్టేబుల్ కాసిం శ్రీనివాస్, హోంగార్డు వెంకట్ సిబ్బంది మనోహర్ తో పాటు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube