ముందస్తు అరెస్టులు అప్రజాస్వామికం:పల్లపు దుర్గయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District ): జిల్లా కలెక్టర్ కు బీజే‌పి ఓబీసీ మోర్చా( OBC Morcha ) ఆధ్వర్యంలో పలు సమస్యలపై మెమోరాండం అందించే కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులతో ముందస్తు అరెస్టులు చేయించడం అప్రజాస్వామికమని బీజేపీ రామన్నపేట మండల అధ్యక్షుడు పల్లపు దుర్గయ్య అన్నారు.అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేసి ప్రజల సమస్యలను బయటకు తెలియజేయకుండా చేస్తున్నారని,

 Early Arrests Are Undemocratic: Pallapu Durgaiah , Yadadri Bhuvanagiri Distric-TeluguStop.com

గత కొన్ని నెలలుగా బీజేపీ కార్యకర్తలను ఆందోళన కార్యక్రమాలు నిర్వహించకుండా అడ్డుకుంటున్న ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను ఖండించారు.

అరెస్టు చేసిన వారిలో ఒబిసి మోర్చా మండల అధ్యక్షుడు రాపోలు నరేష్,సీనియర్ నాయకులు గురుకుల సైదులు తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube