స్నేహితుని కుటుంబానికి అండగా నిలిచిన బాల్యమిత్రులు

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం( Ramannapeta ) సిరిపురం గ్రామానికి చెందిన మిర్యాల రామకృష్ణ అకాల మృతికి చింతిస్తూ తన చిన్ననాటి బాల్యమిత్రులు (1999/2000 సంవత్సరం 10వ తరగతి బ్యాచ్ స్నేహ బృందం)గురువారం రూ.2 లక్షల ఆర్థిక సహాయం( Financial assistance ) అందజేసి మానవత్వం చాటుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లవేళలా రామకృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

 Childhood Friends Who Stood By A Friend's Family ,friends,miryala Ramakrishna,-TeluguStop.com

ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో అప్పం గోయల్, తాటి ఉపేంద్రనాథ్,తాటి మహేంద్ర,రుద్ర శ్రవణ్ కుమార్, కట్ట రామిరెడ్డి దోమలపల్లి లక్ష్మణ్ తదితర బాల్యమిత్రులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube